- హోటల్ మినర్వకు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ హాజరు...
- యుఎన్ఐ గ్లోబల్ యూనియన్ ఐటీ ఎంప్లాయిస్...
- ఐటీ రంగం ఉద్యోగులకు బరోసా...
సంస్థ పోస్టర్ ను ఆవిష్కరిస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ సంస్థ ప్రతినిధులు....
జ్యోతి ప్రజ్వలన చేస్తున్న కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు....
టిఎస్సార్ ప్రసాద్ తదితరులు....
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: యూనియన్ ఆఫ్ ఐటీఈఎస్ ఆధ్వర్యంలో ఐటి ఎంప్లాయిస్ కి సహాయ సహాకారాలు అందించడానికి తోడు ప్రభుత్వం ఉంటుదని కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సికింద్రబాద్ లోని హోటల్ మినర్వ లో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా దత్తాత్రేయ మాట్లాడుతూ ఐటీ రంగానికి మంచి బరోస తెస్తామని అన్నారు. హైదరాబాద్ ఇప్పుడిప్పుడే ఐటీరంగంపైన దృష్టి సాధిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్, సంజీవరెడ్డి, క్రిష్టోపర్, మిలింద్ నద్కాని, డి.త్యాగరాజన్, ఎండి షఫీ మమ్మల్, కృష్ణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.




No comments:
Post a Comment