All meadia

 

Saturday, 22 November 2014

రంగారెడ్డి జిల్లా పంచాయితీ రాజ్ రోడ్లపై మంత్రులు కెటియార్, మహేందర్ రెడ్డి సమీక్షపంచాయితీ రోడ్లకి మునెపున్నడు లేని విధంగా నిధులు కేటాయించాం12039 కీ.మీ బిటి రోడ్లకి రెనెవల్స్క్ కి టెండర్లు పిలిచాం.రోడ్ల నిర్మాణం, నిర్వహణలో ఏలాంటి రాజీ లేదు, ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రమాణాలతో రోడ్లునాణ్యత భాద్యత పూర్తిగా ఇంజనీర్లదే, పనుల్లో నాణ్యత కంట్రాక్టర్లపై లేకుంటే కఠిన చర్యలుకొత్త రోడ్లకి టెండర్లు అతి త్వరలోపిలుస్తాంరోడ్ల పనులు మే వరకి పూర్తి చేయాలి- సమీక్షలో కెటియార్.

.

No comments:

Post a Comment