All meadia

 

Monday, 17 November 2014

అర్హూలై అందరికి పించన్లుఫించన్లు తిరస్కరించిన వారీకి దాని తాలుకు కారణం తెలుపుతూ లేఖ రాయాలని కలెక్టర్లకి అదేశంవికలాంగుల సదరన్ శిభిరాలను నియోజక వర్గ కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని అధేశంకలెక్టర్లకి డాటా ఏంట్రీ సాప్ట్ వేర్ ఏడిట్ అప్షన్ సదుపాయం ప్రభుత్వం అర్హులైన ప్రతి ఓక్కరికి సంక్షేమ ఫలాలు అందిస్తామని పంచాయితీ రాజ్ శాఖ మంత్రి కె.తారక రామా రావు అన్నారు. ఆసరా పథకంలో భాగంగా చేపట్టిన ధరఖాస్తుల దృవీకరణ జరుగుతున్న తీరుమీద మంత్రి హైలెవెల్ వీడియో కాన్ఫరెన్సును నిర్వహించారు. ప్రభుత్వానికి పించన్లను తగ్గించాలనే అలోచన లేదని అర్ధిక భారమైనా ఆర్హులైన అందరీకి పించన్లు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఆర్హూలైన ప్రతి ఒక్కరికి పించన్లు ఇచ్చేందుకు సిధ్ధంగా ఉన్నప్పటికి పించన్ల కేటాయింపులో కొన్ని ఇబ్బందులు వస్తున్నట్లువస్తున్న వార్తపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనర్హూలను ఏరివేసేందుకు ప్రభుత్వం ఇచ్చిన జివోలనో స్పూర్తిని అర్ధంచేసుకునిపేద ప్రజలకి ఏలాంటి ఇబ్బంది లేకుండా ఆదికారులు నిర్ణయం తీసుకోవాలని మంత్రి తెలిపారు. జివోలో పెర్కోన్న ప్రయివేట్ ఉద్యోగులు, ఫోర్ వీలర్ వాహనాలు, స్వయం ఉపాదిపై లాంటి అర్హతలపై ఆదికారులు

.

No comments:

Post a Comment