All meadia

 

Monday, 6 April 2015

జగన్ అక్రమాస్తుల కేసులో విచారణకు ఈడీ ఛార్జిషీటు

తెలంగాణ వెబ్ న్యూస్;జగన్ అక్రమాస్తుల కేసులో ఈడీ ఛార్జిషీటును నాంపల్లి కోర్టు విచారణకు స్వీకరించింది.ఈ మేరకు జగన్,విజయసాయిరెడ్డి,జగతి పబ్లికేషన్స్ కు సమన్లు జారీ చేసింది.మే 2న విచారణకు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది.

No comments:

Post a Comment