All meadia

 

Thursday, 9 April 2015

మే రెండో వారంలో పదోతరగతి ఫలితాలు;

తెలంగాణ వెబ్ న్యూస్;పదో తరగతి ప్రధాన పరీక్షలు ఏప్రిల్ 9తో ముగియనున్న నేపథ్యంలో ఫలితాలను మే నెల రెండో వారంలో విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది.వీలైనంత త్వరగా మూల్యాంకనం పూర్తి చేసి ఫలితాలను వెల్లడించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.ప్రస్తుతం మూల్యాంకనం పనులకు సంబంధించిన ప్రక్రియ కొనసాగుతోంది.

No comments:

Post a Comment