All meadia

 

Tuesday, 23 September 2014

పర్యావరణాన్ని కాపాడితేనే పండగ; ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ రఘువీర్

కూకట్ పల్లిలో  పర్యావరణం గురించి ప్రెస్ మీట్... 
పర్యావరణ కాలుష్య నియంత్రపై ప్రేమ్ ను విడుదల చేస్తున్న రఘువీర్ తదితరులు... 
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్;  ఐ గ్రీన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పర్యావరణం కాపాడితే పండగ దానిపై విలేకరుల సమావేశాన్ని కూకట్ పల్లిలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఫారెస్ట్ అకాడమి డైరెక్టర్ రఘువీర్  పాల్గొని మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడేందుకు పలు సూచనలు ఇచ్చారు. పర్యావరణం, గాలి, నీరు విషతుల్యం కాకుండా చూసే భాద్యత ఉందని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడుతటకు ఏదైనా మట్టతోనే తయారు చేయాలన్నారు. ఈ సమావేశంలో  విజయ్ రామ్, దొరరాజు,  రోటరీ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ప్రతినిధులు విజయ భాస్కర్, జిగీసా ప్యాకేజింగ్ సంస్థ  మామిని కోగంటి  తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని ఫోటోలు; 



No comments:

Post a Comment