All meadia

 

Friday, 5 September 2014

గ‌ణేష్ ఉత్స‌వాల్లో పాల్గొన్న కార్పొరేట‌ర్ చంద్ర‌మ్మ‌

బ్ర‌హ్మ‌శంక‌ర్‌న‌గ‌ర్‌లోని గ‌ణేష్ మండ‌పంలో ప్ర‌త్యేక పూజ‌లు చేస్తున్న కార్పొరేట‌ర్ చంద్ర‌మ్మ‌
తెలంగాణ‌, వెబ్‌న్యూస్‌, హైద‌రాబాద్ : ర‌హ్మ‌త్‌న‌గ‌ర్ డివిజ‌న్‌లోని ప‌లు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గ‌ణ‌నాధుని మండ‌పాల‌ను స్థానిక కార్పొరేట‌ర్ బండ‌ప‌ల్లి చంద్ర‌మ్మ పాల్గొన్నారు. ర‌హ్మ‌త్‌న‌గ‌ర్‌, బ్ర‌హ్మ‌శంక‌ర్‌న‌గ‌ర్ బ‌స్తీల్లో గ‌ణేష్ మండ‌పాల‌ను సంద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు చేశారు. ఈ సందర్భంగా అన్న‌దాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. కార్య‌క్ర‌మంలో కాంగ్రెస్ నాయ‌కులు భ‌వానీశంక‌ర్‌, మ‌ల్లేష్‌, భార‌త్ యూత్ అసోసియేష‌న్ స‌భ్యులు, చిన్న త‌దిత‌రులు పాల్గొన్నారు.                                                                                    
మధు వెబ్ న్యూస్ రిపోర్టర్.... 
rcnjournalism@gmail.com
9392641999

No comments:

Post a Comment