All meadia

 

Wednesday, 2 September 2015

వైఎస్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ నేతల నివాళి

మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని వైస్‌ విగ్రహానికి కాంగ్రెస్‌ నేతలు రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దానం నాగేందర్‌లు పూలమాలలు వేశారు. అనంతరం గాంధీభవన్‌లో వైఎస్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

No comments:

Post a Comment