మాజీ ముఖ్యమంత్రి వైఎస్
వర్ధంతి సందర్భంగా పంజాగుట్టలోని వైస్ విగ్రహానికి కాంగ్రెస్ నేతలు
రఘువీరారెడ్డి, కేవీపీ రామచంద్రారావు, ఉత్తమ్కుమార్రెడ్డి, దానం
నాగేందర్లు పూలమాలలు వేశారు. అనంతరం గాంధీభవన్లో వైఎస్ చిత్రపటానికి
పూలమాల వేసి నివాళులర్పించారు.
No comments:
Post a Comment