త్వరలో 12 వేల
కానిస్టేబుల్ పోస్టుల భర్తీ జరుగుతుందని ఏపీ డీజీపీ రాముడు తెలిపారు.
హోంగార్డుల వేతనాలు కూడా పెంచుతామని ఆయన స్పష్టం చేశారు. ఎర్రచందనం అక్రమ
రవాణాను అడ్డుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగానే ఉన్నాయని
డీజీపీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ కు మావోయిస్ట్ ల సమస్యలేదని డీజీపీ
తెలిపారు.
No comments:
Post a Comment