సికింద్రాబాద్లోని
ప్యాట్నీ దగ్గర ఓ ఆర్టీసీ బస్సులోనుంచి మంటలు వచ్చాయి. బస్సులోనుంచి పొగలు
వచ్చి పాక్షికంగా కాలిపోయింది. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు బస్సు
కిందకు దిగి పరుగులు తీశారు. దీంతో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ట్రాఫిక్
పోలీసులు స్తంభించిన ట్రాఫిక్ను క్లియర్ చేశారు.
No comments:
Post a Comment