All meadia

 

Tuesday, 1 September 2015

కరీంనగర్‌ : ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ పెద్దపల్లి డీఎల్‌పీవో వెంకటయ్య ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిరుద్యోగుల నుంచి రూ.3 కోట్లు వసూలు చేశాడు. నిరుద్యోగుల ఫిర్యాదుపై మందమర్రి పోలీసులు కేసు నమోదు చేసి వెంకటయ్యను అరెస్టు చేశారు.

No comments:

Post a Comment