All meadia

 

Sunday, 26 October 2014

Cm KCR meeting with Harish rao and officials

తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారుల సమావేశంలో శ్రీశైలం నీటి సమస్య, తెలంగాణ  బడ్జెట్ గురించి మంత్రి హరిష్ రావు ఐఏఎస్ అధికారులతో చర్చించారు. ఈ సమావేశంలో ఐఏఎస్ అధికారులు  నాగిరెడ్డి, జోషి, సమిత, ఇఎన్ సి మురళీధర్, మైనింగ్ అధికారులు కృష్ణ నీటి సమస్యల గురించి చర్చించారు. 

No comments:

Post a Comment