తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్; చంద్రనగర్ లో వాటర్ సమస్యను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని చందానగర్ కార్పొరేటర్ బి.విజయ్ శేఖర్ గౌడ్ అన్నారు. మంగళవారం చందానగర్ లో పర్యటించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ గౌడ్, వేద సాగర్, జగదీష్, భాస్కర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
మరిన్ని ఫోటోలు
.jpg)
.jpg)
.jpg)
No comments:
Post a Comment