విద్యుత్ నియంత్రణ మండలిని ఏర్పాటు చేస్తా: కెసిఆర్
పారిశ్రామిక వేత్తల సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ మండలిని ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలకు మరో ఏడాది కరెంట్ కోతలు లేకుండా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో సంవత్సరం తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు.
పారిశ్రామిక వేత్తల సమావేశంలో మాట్లాడుతున్న కెసిఆర్
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్: తెలంగాణ విద్యుత్ మండలిని ఏర్పాటు చేస్తామని, పరిశ్రమలకు మరో ఏడాది కరెంట్ కోతలు లేకుండా చేస్తానని తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు. మరో సంవత్సరం తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవన్నారు. పారిశ్రామిక వేత్తలతో సమావేశం అనంతరం అయన విలేకరులతో మాట్లాడారు.
No comments:
Post a Comment