All meadia

 

Thursday, 10 July 2014

ఈ నెల 12 న  ఆక్టోపస్ అద్వర్యంలో  సాంకేతిక సదసు 
తెలంగాణ వెబ్ న్యూస్: కొత్తగా  వ్యాపార వాణిజ్య రంగాలలో అడుగుపెడుతున్న వారికోసం పయోనీర్స్ అన్ ప్లగ్ పేరుతో గచ్చిబౌలిలో  ఈ సదసును నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం  ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతో అబివృద్ది  చేయవచ్చని తెలిపారు. ఇందులో టెక్నాలజీ నిపుణులు హెల్త్, టెక్నాలజీ బాలాజీ హుట్ల, మురళి, హరిహరన్, కీర్తి, కరుణ గోపాల్ తదితరులు పాల్గొంటారన్నారు. 

No comments:

Post a Comment