ఈ నెల 12 న ఆక్టోపస్ అద్వర్యంలో సాంకేతిక సదసు
తెలంగాణ వెబ్ న్యూస్: కొత్తగా వ్యాపార వాణిజ్య రంగాలలో అడుగుపెడుతున్న వారికోసం పయోనీర్స్ అన్ ప్లగ్ పేరుతో గచ్చిబౌలిలో ఈ సదసును నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతో అబివృద్ది చేయవచ్చని తెలిపారు. ఇందులో టెక్నాలజీ నిపుణులు హెల్త్, టెక్నాలజీ బాలాజీ హుట్ల, మురళి, హరిహరన్, కీర్తి, కరుణ గోపాల్ తదితరులు పాల్గొంటారన్నారు.
తెలంగాణ వెబ్ న్యూస్: కొత్తగా వ్యాపార వాణిజ్య రంగాలలో అడుగుపెడుతున్న వారికోసం పయోనీర్స్ అన్ ప్లగ్ పేరుతో గచ్చిబౌలిలో ఈ సదసును నిర్వహిస్తున్నట్లు రాహుల్ తెలిపారు. ప్రస్తుతం ఇప్పుడున్న టెక్నాలజీ ఎంతో అబివృద్ది చేయవచ్చని తెలిపారు. ఇందులో టెక్నాలజీ నిపుణులు హెల్త్, టెక్నాలజీ బాలాజీ హుట్ల, మురళి, హరిహరన్, కీర్తి, కరుణ గోపాల్ తదితరులు పాల్గొంటారన్నారు.
No comments:
Post a Comment