All meadia

 

Thursday, 31 July 2014

ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయ ఏర్పాటు

ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు అమీర్ పేట పరిసర ప్రాంతాల్లో సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వివిధ శాఖల అధికారులతో పర్యటించారు....
ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు కార్యాలయ ఏర్పాటు... 
సనత్ నగర్ లో ఏమైనా సమస్య ఉంటే తన మొబైల్ ఫోన్..9848098166కు ఫోన్ చేయండి; తలసాని
తెలంగాణ, వెబ్ న్యూస్, సనత్ నగర్; ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే విధంగా బల్కంపేట బికెగూడ ప్రాంతాల్లో తన కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ  అధ్యక్షులు జి.సత్యనారాయణ యాదవ్, నాయకులు గులాబ్ సింగ్ రాజ్ పురోహిత్, కరుణాకర్ రెడ్డి, వేదాటి నాగేందర్, అశోక్ యాదవ్, కమ్మరి వీరేష్, జి.కుమార్ యాదవ్,  శ్రీనివాస్ యాదవ్, తిరుపతి నాయుడు, సక్కుబాయ్, తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment