శాఖంబరి అలంకరణతో బల్కంపేట ఎల్లమ్మ, పోచమ్మ అమ్మవారులు.
బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
బల్కంపేట అమ్మవారులకు ఘనంగా శాఖంబరి అలంకరణ
తెలంగాణ వెబ్ న్యూస్, హైదరాబాద్:
బల్కంపేట ఎల్లమ్మ పోచమ్మ అమ్మవారులను ఆలయ నిర్వాహకులు శాఖంబరి అలంకరణతో
అత్యంత వైభవంగా మంగళవారం అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయా నిర్వాహకులు
కె.రఘునందన రావు మాట్లాడుతూ ప్రతి ఏడాది ఆషాడ మాసంలో అమ్మవారి
ప్రీతిపతమైన మూడవ మంగళవారం రోజున ఈ శాఖంబరి అలంకరణ జరుగుతుందన్నారు.
బాల్కంపేట్ ఎల్లమ్మ అమ్మవారులకు 5 తన్నులతో కూడిన అన్ని రకాల కూరగాయలతో
వేదపండితుల మంత్రోత్సవాల మధ్య అత్యంత వైభవంగా అలంకరించినట్లు ఆలయ ఈవో
రఘునందన రావు తెలిపారు. ఈ మహోత్సవంలో వెలది మంది భక్తులు పాల్గొని
అమ్మవారులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మరిన్ని ఫోటోలు

No comments:
Post a Comment