All meadia

 

Thursday, 3 July 2014

నిజామాబాద్ మేయర్ గులాబీ దే

 నిజామాబాద్ నగర మేయర్‌గా ఎన్నికైన ఆకుల సుజాతకు ధ్రువీకరణ పత్రం అందజేస్తున్న జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు
 తెరాస ఖాతాలో ఆర్మూర్, బోధన్ మున్సిపాలిటీలు * కామారెడ్డిలో హస్తందే హవా 
నిజామాబాద్, తెలంగాణ వెబ్ న్యూస్ జూలై 3: స్థానిక సంస్థల పరోక్ష ఎన్నికల్లో భాగంగా గురువారం నిర్వహించిన బల్దియాల చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నికలో టిఆర్‌ఎస్‌దే ఆధిపత్యం కొనసాగింది. జిల్లాలో మొత్తం నాలుగు మున్సిపాలిటీలు ఉండగా, వాటిలో నిజామాబాద్ నగర పాలక సంస్థతో పాటు బోధన్, ఆర్మూర్ బల్దియాలను తెరాస కైవసం చేసుకుని గులాబీ జెండాలను రెపరెపలాడించింది. ఒక్క కామారెడ్డి మున్సిపాలిటీ మినహా అన్ని చోట్లా బల్దియా పీఠాలు తెరాసకే దక్కాయి.

No comments:

Post a Comment