Friday, 8 January 2016
పత్రికా ప్రకటన 08-01-16 ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యం మిషన్ భగీరథే ప్రాజెక్టు పనుల కోసం అన్ని శాఖల సిబ్బంది సహకరిస్తున్నారు అటవీ అనుమతులు పొందే విషయంలో ఎలాంటి ఇబ్బంది లేదు ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యవేక్షణలో జెడ్ స్పీడులో మిషన్ భగీరథ ఏప్రిల్ 30 నాటికి HMWSSB పరిధిలోని 9 నియోజకవర్గాలకు నీళ్లు మిషన్ భగీరథ, కరువు పై సచివాలయంలో పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ కోట్లాదిమందికి సురక్షితమైన తాగునీటిని అందించడం ఎంతో గొప్ప విషయమన్నారు పంచాయితీరాజ్ ముఖ్య ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్..గ్రామీణ తాగునీటి సరాఫరా శాఖకు ఆ బాధ్యత దక్కడం గర్వకారణమన్నారు..రాబోయే తరాలకు మిషన్ భగీరథ అపురూప కానుకన్నారు...మిషన్ భగరీథ పనులు, RWS&S పనితీరుపై సచివాలయంలో ఎస్పీ సింగ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు..అన్ని జిల్లాల మిషన్ భగీరథ, RWS&S ఎస్.ఈ, జిల్లా అటవీ అధికారి [DFO],జిల్లా పంచాయితీ అధికారులు [DPO] వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు..అదనపు ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి [Additional principal chief conservator of forest ] శోభ తో పాటు పంచాయితీరాజ్ డిప్యూటీ కమీషనర్ రామారావు లు
Subscribe to:
Post Comments (Atom)

No comments:
Post a Comment