All meadia

 

Monday, 30 June 2014

బల్కంపేట శ్రీ ఎల్లమ్మఅమ్మవారి కల్యనోత్సవాన్ని పటిష్టంగా నిర్వహించాలి - తలసాని

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, రఘునందన్, శేషుకుమారి 
ప్రతి ఏటా జరిగే బల్కంపేట శ్రీ ఎల్లమ్మఅమ్మవారి కల్యనోత్సవాన్ని పటిష్టంగా నిర్వహించేందుకు ఎల్లమ్మ ఆలయంలో విలేకరుల సమావేశాన్ని సోమవారం  ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పకడ్బంది చర్యలు తీసుకోవాలని పోలీస్ సిబ్బందిని కోరారు. నేటి నుంచి జరిగే అమ్మవారి కల్యనోత్సవాన్ని భక్తులకు కను విందులుగా నిర్వహిస్తామని ఆలయ కర్యనిర్వాహన అధికారి రఘునందన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బల్కంపేట కార్పొరేటర్ ఎం.శేషుకుమారి, బుట్టి రాజశేఖర్, తదితరులు పాల్గొన్నారు.  
బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి ఆలయం బయట పోలీస్ సిబ్బందితో మాట్లాడుతున్నఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ 

No comments:

Post a Comment