All meadia

 

Sunday, 29 June 2014

ఐ డన్ ఎస్ఈవో ఆద్వర్యంలో ఘనంగా అడ్వాన్సు సోషల్ మీడియా డే


సమావేశం లో మాట్లాడుతున్న ఐ డన్ ఎస్ఈవో నిర్వాహకుడు చక్రపాణి అనుముల 
తెలంగాణ, వెబ్ న్యూస్, హైదారాబాద్; హైదరాబాద్ నగరం లో మొట్టమొదటి సరిగా ఐ డన్ ఎస్ఈవో  గ్రూప్ వారు సోషల్ మీడియా సంబరాలను ఆదివారం ఈ  తేమ్స్ డిగ్రీ కళాశాలలో  ఘనంగా నిర్వహించారు.   ఐ డన్ ఎస్ఈవో  గ్రూప్  ఫేస్  బుక్ వారు   చక్రపాణి మాట్లాడుతూ సోషల్ మీడియా డే ను మేము మొట్ట మొదటి సారిగా జరుపుకుంటున్నామన్నారు. సోషల్ మీడియా రోజును జరుపుకోవడం ఎంతో ఉత్సాహంగా ఉందన్నారు.   ఈ సందర్బంగా ప్రస్తుత స్తిథిలో  భవిషత్ ఎలా వుంటుంది అనే అంశం ఫై అనిల్ రావు, స్వాతి రెడ్డి, హరిణి ప్రభాస్, డేవిడ్ బాజంలు సోషల్ మీడియా నిపుణులు మాట్లాడారు. 
 ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ తో చక్రపాణి అనుముల 
సోషల్ మీడియా నిపుణులు  అనిల్ రావు,  స్వాతి రెడ్డి, ప్రభాస్, డేవిడ్ బాజం, సిటి శంకర్ 


 ఐ డన్ ఎస్ఈ వో గ్రూప్ సమావేశం లో పాల్గొన్న తదితరులు.. 


 

No comments:

Post a Comment