All meadia

 

Sunday, 22 June 2014

బేగంపేట అధికారిక నివాసం మారిన ఎంపి కెసిఆర్

తెలంగాణ  వెబ్ న్యూస్, హైదరాబాద్:  తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్  కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం  ఉదయం  బేగంపేట అధికారిక నివాసం లోకి మారారు. సుదర్శనయానం, వాస్తు  పూజలతో కెసిఆర్  అధికారిక నివాసం లోకి ప్రవేశించారు. అయన ప్రస్తుత నివాసంగా క్యాంపు కార్యాలయంగా వినియోగించు కొనున్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి కెటిఆర్, నిజామాబాద్ ఎంపి కవిత తదితరులు పాల్గొన్నారు.




No comments:

Post a Comment