All meadia

 

Thursday, 31 December 2015

తేది-31-12-2015 ప్రకటన గ్రామీణ తెలంగాణకి ప్రభుత్వ నూతన సంవత్సర కానుక-భారీగా నూతన పంచాయితీ భవనాలు మంజూరు  గ్రామ పరిపాలన వ్యవస్ధని బలోపేతం చేసేందుకే అన్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి మంత్రి కె.తారక రామారావు  1000 నూతన పంచాయితీ పంచాయితీ భవనాల నిర్మాణాలకి మంజూరీ  దీంతో రాష్ర్టంలో గ్రామ పంచాయితీ కార్యాలయం లేని ఓక్క గ్రామపంచాయితీ ఉండదు  ఇప్పటిదాకా గ్రామ పంచాయితీ భవనాలు లేని 344 గ్రామాలకి నూతన భవనాలు  శిధిలావస్థకి చేరిన పాత పంచాయితీ భవనాల స్ధానంలో కొత్త వాటిని నిర్మించేందుకు మరో 656 గ్రామ పంచాయితీ భవనాల మంజూరీ 1000 నూతన పంచాయితీ పంచాయితీ భవనాల నిర్మాణాలను మంజూరీ చేస్తున్నట్లు పంచాయితీరాజ్ మరియు ఐటి శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. గ్రామ పరిపాలన వ్యవస్ధని బలోపేతం చేసేందుకు తమ ప్రభుత్వ చిత్తశుద్దిని చాటుకునేందుకే నూతన సంవత్సరం తొలి రోజు ఈ నిర్ణయం తీసుకోనునున్నట్లు మంత్రి తెలిపారు. గ్రామాల అభివృద్ది కోసం ఇప్పటికే తాము గ్రామ జ్యోతితో చిత్తశుద్ది తో ముందుకు వెలుతున్నామన్నారు. మన ఉరూ- మన ప్రణాళికలో భాగంగా పలు గ్రామాల్లోని ప్రజలు తమ దృష్టికి తీసుకుని వచ్చిన నేపథ్యంలో గ్రామ పంచాయితీల నూతన భవనా

..

No comments:

Post a Comment