మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పోటీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది. పనిచేయని ఇవిఎమ్ కారణంగా ఆ సంబందిత బూత్ పరిదిలో రీపోలింగ్ నిర్వహించాలని అదికారులు నిర్ణయించారు. దీనితో ఇరు పార్టీలకు ఇది ప్రతిష్టాత్మకంగా మారింది.నూట ఏభై ఓట్లకు పైగా ఆధిక్యతతో కాంగ్రెస్ అభ్యర్ది వంశీచంద్ రెడ్డి ఉండగా, ఆ రీపోలింగ్ లో ఆధిక్యత తెచ్చుకోవడానికి బిజెపి అభ్యర్ధి ఆచారి ప్రయత్నిస్తారు.వెల్దర్తి మండలం జూపల్లె లో రీపోలింగ్ నేపద్యంలో బిజెపి అభ్యర్దిని ముందస్తు అరెస్టు చేశారు.అయితే కాంగ్రెస్ అభ్యర్దిని అరెస్టు చేయకపోవడంపై బిజెపి కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు.ఈ రీపోలింగ్ ఎవరికి అదృష్టం అవుతుందో!
Tuesday, 20 May 2014
మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గ పోటీ వ్యవహారం ఆసక్తికరంగా మారింది
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment