All meadia

 

Tuesday, 20 May 2014

ఎన్.డి.ఎ సమావేశంలో బాబు,పవన్



ఎన్.డి.ఎ సమావేశంలో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన నేత పవన్ కళ్యాణ్ తదితరులు పాల‌్గొన్నారు.బిజెపి పార్లమెంటరీ పార్టీ సమావేశం పూర్తి అయిన తర్వాత ఎన్డి ఎ సమావేశం కూడా జరిగింది.గతంలో ఇరవైనాలుగు పార్టీలు మిత్రపక్షాలుగా ఉండగా,ఇప్పుడు ఇరవైతొమ్మిది మిత్రపక్షాలు ఉన్నాయని బిజెపి అద్యక్షుడు రాజ్ నాద్ సింగ్ తెలిపి వారిని పరిచయం చేశారు.ప్రధానంగా అకాలీదళ్,శివసేన, తెలుగుదేశం మినహా మిగిలినపార్టీలకు పెద్దగా ప్రాధాన్యం ఉన్నట్లు కనిపించలేదు.కాని ఆ పార్టీ నాయకులందరిని పిలిచి ఆహ్వానించడం విశేషం. వీరిలో పాండిచేరి ముఖ్యమంత్రి రంగస్వామి, మాజీ లోక్ సభ స్పీకర్ పిఎ సంగ్మా ప్రభృతులు కూడా ఉన్నారు.చంద్రబాబు నాయుడు ప్రధాని కాబోతున్న మోడీకి శాలువా కప్పి సత్కరించారు.

No comments:

Post a Comment